Manthani ssc results | మంథని, ఏప్రిల్ 30 : 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మంథనికి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. స్థానిక కాకతీయ ఉన్నత పాఠశాలకు చెందిన దుర్గం త్రేక్ష అనే విద్యార్థినీ 600ల మార్క�
రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర�
KAKATHIYA UNIVERSITY | హనుమకొండ చౌరస్తా, మార్చి 29 : కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రతిపాదించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనె
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
81323 కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తుగ్లక్ సైన్యాలు కొద్ది కాలంలోనే ఆంధ్రదేశాన్నంతటిని ఆక్రమించాయి. కాకతీయ రాజ్య శిథిలాల నుంచి నాలుగు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతప�
కాకతీయ మెడికల్ కళాశాల చరిత్రలో మరో అరుదైన ఘనతకు చోటు దక్కింది. రాష్ట్రంలో మూడవ ఎంఈటీఆర్సీ(మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రీజినల్ సెంటర్) కేఎంసీలో ఏర్పాటుకాగా నేషనల్ మెడికల్ కమిషన్ కేఎంసీలో గురు
రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిరోజు మూడు సెషన్లలో జరిగే ఈ పరీక్షలు ఓయూ ఆధ్వర్యంలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
దశాబ్ద కాలం కింద మనం కన్న కలలన్నీ సాకారమౌతున్న వేళ అంకితభావంతో నీరు పల్లమెరుగు సామెతను
తిరుగరాసిన ధీశాలి ఎవరు? అగాధాల్లో సాగిన నదులను ఎగువకు పారించిన చైతన్యం ఎవరిది? సస్యశ్యామల పంటలతో కల్లం మురిసిపోవడా
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురసారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీమూర్తులకు ప్రతి ఏటా భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును ఎన్�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై�