జరిగిన కథ : కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబ ఆధ్వర్యంలో జరిగే నాట్యోత్సవం కోసం..రాచనగరులో అడుగుపెట్టాడు జాయప. అక్కడే తన తండ్రిని ఓడించిన గణపతి దేవుణ్ని తొలిసారి చూశాడు. అంతలోనే.. అక్కడికి వచ్చిన అంతఃపుర స్త్రీ�
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం పాలంపేట డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా స్థానికతకు ప్రాముఖ్యతనిస్తూ సంస్కృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ
కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించగా స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజర�
మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాకతీయ సప్తాహం వేడుకలు సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి క
కాకతీయ వైభవ సప్తాహం జిల్లాలో ఒకరోజు ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక సంబంధిత శాఖల అధికారులను ఆదేశ�
కమల్చంద్రభంజ్దేవ్ గురువారం మధ్యాహ్నం హనుమకొండ పద్మాక్షి కాలనీలోని అగ్గలయ్యగుట్టను సందర్శించారు. పద్మాక్షి దేవాలయ ప్రధాన అర్చకుడు శంకర్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం నగరంల�
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను గురువారం నుంచి 13వ తేదీ వరకు ఏడుతరాలకు గుర్తుండేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. సప్తాహం కా ర్యక్రమ వివరాలను బుధవార�
కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదని, వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ ఎనిమిదేండ్ల క్రితమే ఆధారాలతో నిరూపించింది. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ.. ఆ తరువాత ఓరుగల్�
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ప
Kakatiya Dynasty | లక్షన్నర చెరువుల కింద లక్షణంగా పరిఢవిల్లిన నేల. దేశానికే కొత్త నాట్యశాస్త్రాన్ని అందించిన రాజ్యం. పౌరుషాగ్నికి పాలుపోసి ఆత్మగౌరవాన్ని ప్రతి గడపకూ పంచిన ప్రభుత. సకల కళారూపాలను ఆదరించి, ఆశీర్వదిం�
కాకతీయులు నిర్మించిన కట్టడాలు, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల నేపథ్యంలో శు�
కాకతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో కాకతీయుల వారసులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది.