బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రా
ఖైరతాబాద్ జోన్లో వేగ పరిమితి నిర్ధారణ త్వరలోనే సూచిన బోర్డులు.. అవసరమైన చోట స్పీడ్గన్లు అబిడ్స్, జనవరి 29 : నగరవ్యాప్తంగా ఆయా జోన్ల వారీగా రహదారులపై వేగపరిమితిని బల్దియా కస రత్తును వేగవంతం చేసింది. ఇ�
ఖైరతాబాద్ : మాజీ సీఎల్పీ నేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) జయంతి వేడుకలను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి నేతృత్వం�
బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి తెలుసుకున్న తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించార
ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మి�
ఖైరతాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం సోమాజిగూడలోని జయగార్డెన్�
బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద�
బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరోరోజున పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14 నందినగర్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసి
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ బడాగణేశ్ ఎదురుగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో దవాఖాన అంశాన్ని సభా దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్
బంజారాహిల్స్ : పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పసుపుపచ్చగా కనిపిస్తుందన్న చందంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆకుపచ్చ రంగుతో కళకళలాడుతున్న తెలంగాణ అభివృద్ది కనిపించడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నా�
ఖైరతాబాద్ : బీసీ కుల గణన చేయకపోతే బీజీపీ బీసీలు ఓట్లెయ్యరని వక్తలు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ సమా �
ఖైరతాబాద్ : అన్నార్థులకు అపన్నహస్తం అందిస్తూ….పేదలకు సేవలు చేయడమే పరమావధిగా పనిచేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహ�