ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అల్మాస్పల్లిలో గ్రీన్ రివల్యూషన్, భారత్ బీజ్స్వరాజ్ మం చ్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారం ముగిసింది.
Kadthal | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ (Kadthal) మండల కేంద్రంలో కొలువైఉన్న భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Lakshmi Chennakesava Swamy Temple) ఘనంగా ముగిశాయి.
Kadtal | లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో జ్ఞానప్రసూనాంబ ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామం, అమ్మవారికి ఒడిబ
కడ్తాల్ మండల (Kadthal) కేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన లక్ష్మీచెన్నకేశవస్వామి వారి కల�
కాంగ్రెస్ మార్క్ పాలన కళ్ల ముందు కనిపిస్తున్నది. పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది, మంత్రుల పర్యటనను అడ్డుకుంటారనే కుంటి సాకుతో బ�
ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో, పిరమిడ్ స్పిరిచ్వల్ ట�
Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది..
మైలార్దేవ్పల్లి : రోడ్డు ప్రమాదంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే..చర్లపల్లి ప్రాంతంలో నివసించే రాఘవరెడ్డి (54)(1993 బ్యాచ్ ) వెల్దండ మండలానికి చ
మహేశ్వర మహా పిరమిడ్ పునఃప్రారంభ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ధ్యానులు కడ్తాల్ : ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని, ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ది పిరమిడ్ స్పిరిచ్యువల్�
DCM | కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని �