కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకి రూ. 48 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆదివార�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన పుష్పలతకి రూ.14 వేలు, వెల్దండ మండలం రాచూర్ గ్రా�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఎమ్మెల్యే జైపాల్యదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపైన ఉన్నదని, గిరిజను�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండా పంచాయతీకి చెందిన కల్యాణీకి రూ.1లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి చె�
కడ్తాల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని పోశమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క
కడ్తాల్ : ఆలయ అర్చకుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలయ అర్చక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జిల�
రంగారెడ్డి : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలు జరుపుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని బాక్స్ ఫామ్హౌజ్లో వరుణ్గౌడ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలను గ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలోని వేలుగురాల్లా తండలోని పౌల్ట్రీ ఫామ్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్కుకు చెందిన పశువైద్యుల బృందం ఒక ఆడ, ఒక మగ అడవి పిల్లిని రక్షించింది. రెండు పిల్లులను శన�