KA Paul | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆయనపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణ జరిపారు ఈడీ అధికారులు. పలువురు సినీ, టీవీ �
KA Paul | అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్
Supreme Court | బెట్టింగ్ యాప్లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన
Bandi Sanjay | హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ (హెచ్సీయూ) భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగ�
రాష్ట్రంలో నీటి కష్టాలను పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కేఏ పాల్ విమర్శించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో పోస్టు చేశారు.
KA Paul | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్యాకేజి సార్టు పవన్ కల్యాణ్, షర్మిలాగే తెలంగాణలో చిన్నోడు ఒకడొచ్చాడని అన్నారు. అతని పేరు తీ�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బ�
KA Paul | తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్, అదనపు షోలు.. టికెట్ల పెంపుదల ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గేమ్ ఛేంజ
KA Paul - CM Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఎప్పుడు ధర్నాలు, గొ�
Allu Arjun | సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్టు చేయడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని.. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప�
KA Paul | రాజ్యసభ సభ్యుల ఎన్నికల ప్రక్రియ వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న నాగబాబు కొణిదెలకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ �
KA Paul | తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్ట
KA Paul | పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతలు తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేఏ పాల్ అక్కడ మ