నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్�
న్యాయ విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. సరళమైన భాషలో న్యాయ విద్యను ఎలా బోధించాలన్న అంశంపై విద్యావేత్తలతో తరచ�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన మొత్తం 38 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నే�
కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. గత కొన్నేండ్లుగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతుండటాన్ని ప్రస్తా�
రిటైర్డ్ జిల్లా జడ్జీలకు నెలకు రూ.19,000 నుంచి రూ.20,000 మాత్రమే పింఛను లభిస్తున్నదని, ఇంత తక్కువ సొమ్ముతో వారు గౌరవప్రదంగా ఎలా జీవించగలుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ప్రజాస్వామ్య నైతికత, పౌర, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే భావాలు కలిగిన పౌరహక్కుల కార్యకర్తలుగా మేము ఈ లేఖను రాస్తున్నాం. ఈ లేఖ ద్వారా మీకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం.
‘బిడ్డను మేము చంపలేము’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డ
సుప్రీంకోర్టులో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తోటి న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులతో బుధవారం న్యాయస్థానం ప్రాంగణంలో కలియతిరిగారు.
రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. బదిలీ అంశంపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఐ�
Manipur Violence | మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుద
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. జిల్లా జడ్జిల క్యాడర్ నుంచి ఒకరు, న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చేందుకు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.