వాహనాలను నడిపే డ్రైవర్లకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. లైట్ మోటర్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారు 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలను నడపవచ్చని, అందుకు మరో ప్రత్యేక
నేటి యువ న్యాయవాదులకు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు జస్టిస్ హిమా కోహ్లీ రోల్ మోడల్గా నిలుస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశంసించారు. ఈ వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన
పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
విశ్రాంత న్యాయమూర్తులపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను రిటైర్డ్ జడ్జీలు బిగించిన పిడికిల మధ్య ఉంచారని విచారం వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త�
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�
భారత న్యాయవ్యవస్థ ఇప్పటికీ భూస్వామ్య, సనాతన ఆలోచనా ధోరణితోనే పనిచేస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన న్యాయవ్యవస్థలో ఇప్పటికీ మహిళలకు సముచ�
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స�
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫా