భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద ఇటీవల ఒక న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది ప్రజలను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. మన న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉ�
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై సుప్రీంకోర్టు ఆవరణలో, అదీ ఆయన విచారణ జరిపే న్యాయస్థానంలో జరిగిన దాడి అత్యంత గర్హనీయమైనదని చెప్పక తప్పదు. పైగా ఆ దాడి జరిపింది పిన్నలకు మంచిచెడ్డలు చె�
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై నిండు కోర్టులో జరిగిన దాడి గర్హనీయమని మాల సంఘాల నాయకులు అన్నారు. దాడిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్�
‘ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశాం. మీ సమస్యలు విని చట్టసభల్లో ప్రస్తావిస్తారనే పంపించాం. కానీ, కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేయించిండ్రు. ఇదేం పైశాచిక ఆనందం. మళ్లీ కోదండరాం సార్కు ఎమ్మ�
కేరళలోని త్రిసూర్లో 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంటే రూ. 150 టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది.
మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అనూహ్య మొత్తంలో భరణాన్ని కోరుతున్న భార్యపై ఒక హైప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మందలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల క్రితం వివాహమైన ఒక మహిళ భర్త నుంచి విడాకులకు రూ.18 క�
భారత న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కొన్నిసార్లు కేసు విచారణ దశాబ్దాలపాటు కొనసాగుతున్నదని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని క�
‘విచారణ ఖైదీకి బెయిల్ మంజూరు చేయడం ఓ నిబంధన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారిని జైలుకు పంపించవచ్చు’ అనేది ఓ సూత్రం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గత కొంత కాలం నుంచి ఈ సూత్రా
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ని మహారాష్ట్ర చట్టసభ్యులు సన్మానించనున్నారు. ఈ నెల 8న మహారాష్ట్ర విధాన్ భవన్లోని సెంట్రల్ హాల్లో సన్మాన కార్యక్రమం జరగనుంది.
న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఉదంతాలు ప్రజా విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని కల్పించి మొత్తంగా న్యాయ వ్యవస్థ నిజాయితీపైన నమ్మకాన్ని దిగజారుస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) �