గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనే క్రమంలో ఎక్సైజ్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్�
ఫోన్ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్రావును నిందితులుగా విచారణకు పిలువలేదని, కేవలం సాక్షులుగానే పిలిచినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటిక�
Singotam | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం వాసు లు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే
KTR | మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సం�
‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు.
సొంత నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురంలో పర్యటించారు. స్థానికులనుద్దేశించి
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
Minister Jupally | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Kollapur | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్లను కొల్లగొడుతుంటే గ్రామాలలోని అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు గుట్టలను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగ