Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా �
పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం, తాజాగా ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్' అవార్డును కైవసం చేసుకున్నది.
రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్రావును గవ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని �
ఎన్నికలకు ముందు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు సోమవారం ఆశ కార్యకర్తలు కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామ 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ మేనేజ్
Jupally Krishna Rao | ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎస్ఐహెచ్ఎంలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూ�
ప్రభుత్వ చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కొల్లాపూర్ మాజీ సంస్థానాదీషుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడిన అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
గొల్లపల్లి-చీర్కపల్లి రైతులు వంద రోజులకుపైగా దీక్షలు కొనసాగిస్తుంటే జిల్లాలోని మంత్రులు జూపల్లి, ఇతర ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో అచ్చంపేట