Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి.
Jupally Krishna Rao | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్రెడ్డి లెక్కచేయడం లేదా? ఆయన్ను పక్కపెట్టాలని భావిస్తున్నారా? ఇటీవల అప్పులపై జబ్బలు చరిచి.. ‘విషయం’ లేకుండానే సవాల్ చేసిన జూపల్లి.. అటు పార్టీ�
దేశంలో అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక సీఎం రేవంత్రెడ్డి అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మ�
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చీమూనెత్తురుంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చే�
కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్వీకర�
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు
Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా �
పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం, తాజాగా ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్' అవార్డును కైవసం చేసుకున్నది.
రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్రావును గవ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.