ప్రభుత్వ చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కొల్లాపూర్ మాజీ సంస్థానాదీషుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడిన అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
గొల్లపల్లి-చీర్కపల్లి రైతులు వంద రోజులకుపైగా దీక్షలు కొనసాగిస్తుంటే జిల్లాలోని మంత్రులు జూపల్లి, ఇతర ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో అచ్చంపేట
రైతులకు రైతుబంధు రావడం లేదని, వెంటనే ఇప్పించాలని కోరిన సర్పంచ్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనే క్రమంలో ఎక్సైజ్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్�
ఫోన్ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్రావును నిందితులుగా విచారణకు పిలువలేదని, కేవలం సాక్షులుగానే పిలిచినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటిక�
Singotam | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం వాసు లు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే
KTR | మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సం�
‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు.