Kollapur | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్లను కొల్లగొడుతుంటే గ్రామాలలోని అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు గుట్టలను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగ
Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టిన జల దీక్ష సాయ�
Jubilee Hills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తేలుతుంది. ఒక్కో డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున ప్రచారం సాగిస్తున్నారు. అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభ�
‘మంత్రిగా నా శాఖలో నాకే ఒక్క పని కూడా కా వడం లేదు. అసలు మంత్రిగా ఇచ్చే ఆదేశాలను ముఖ్యకార్యదర్శిగా ఉన్న రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మంత్రి పదవిలో ఉం డి ఎందుకు’ అని రాష్ట్ర ఎక�
Komatireddy Rajagopal Reddy | ‘రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఇక్కడ చెల్లవు.. నా సొంత పాలసీలే మునుగోడులో అమలవుతాయి’ అని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు పార్టీల�
మండల కేంద్రంలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వ ర్లు, మండల వర్కింగ్ ప్రెసిడింట�
Jupally Krishna Rao | తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుక�
ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొ�
నాలుగు రోజులుగా కురి సిన భారీ వర్షాలకుతోడు మహారాష్ట్రలో పడిన వానలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తు న్నది. ఫలితంగా బాసర వద్ద గోదారి ఉగ్రరూ పం దాల్చింది. పుష్కరఘాట్లు నీట మును గగా.. సరస్వతీ అమ్మవారి ఆలయానికి వె
Alumni | కొల్లాపూర్లోని జీయూపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత సోమశిలలో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణార
Asifabad | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వయాన మంత్రి ఆదేశాలు బుట్టదాఖలవు తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.