అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పర్యాటక, సాంసృతిక, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. అమర�
Sand mining | తమ పంట పొలాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, దీంతో పొలాలు పాడవుతున్నాయని రైతులు నిలదీయగా మాకు జూపల్లి సార్ చెప్పిండు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులపై ఇసుక మాఫియా ముఠా రెచ్చిపోయింది.
Cabinet Ministers | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని ఏఐసీసీ ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1,000 రోజులు పూర్తయిన నేపథ్
“కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి వస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు.. పోతున్నారు.. కానీ.. అభివృద్ధి పనులు మాత్రం నెలలు గడినా ముందుకు జరగడం లేదు.. అలాంటప్పుడు మంత్రి రావడమెందుకు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ఊరూవాడా ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విద్యార్థులు వీధ
Jupally krishna Rao | మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్ అంటూ మంత్రి జూపల్లికి రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ సూచించారు.
Jupally Krishna Rao | jn‘గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి అసత్య ఆరోపణలకు దిగడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు భగ్గుమన
అమెరికా పోయిన మన ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడి నుంచి ఒక అదిరిపోయే ఐడియాను ఎత్తుకోత్తుండు. అదేందంటే మన రాష్ట్రంలో ’వైన్ టూరిజం’ అట! ద్రాక్ష తోటలు, వైన్ తయారీ కేంద్రాలు చూపిస్తూ టూ�
Wine Tourism | రాష్ట్ర ఖజానా నింపుకొనేందుకు మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వైన్ టూరిజం పేరుతో మరో కొత్త ఆలోచనకు తెరతీసింది.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి.