జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు
జూనియర్ పంచాయతీ కా ర్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్ర క్రియ పూర్తయింది. రెగ్యులరైజేషన్కు అ ర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్టు గుర్తించగా, ఈ మేరకు ఆర్థిక శాఖ గ్రేడ్- 4 పంచాయతీ కార్య�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో క్రమబద్ధీకరణ ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేస్తుండడంతో, జేపీఎస్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల నెరవేరింది. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని 186 జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో 112 మంది నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు.
Telangana | తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ‘పర్మినెంట్' ఆకాంక్ష నెరవేరనున్నది. కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజ్ను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన �
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను ఇక రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించి, నాలుగేండ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారం రోజుల్లో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నార�
Minister Errabelli | మాట తప్పని, మడమతిప్పని మనుసున్న మహారాజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో జూనియర్ పంచాయితీ కా�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్య�