JPS | జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS)లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్ల సర్వీస్ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సం