రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్లు అయిన లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పూర్తి అదనపు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నా యి. 25 ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, నాలుగ�
రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ పెంపుపై అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. విద్యాపరమైన అంశాలపై మాట్లాడేందుకు తనకేం భయం, మెహమాటం లేదని, ఇంత తెలిశ
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పీ మధుసూదన్రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆదివారం హైదరాబాద్లో నిర్వహించగా, ఇ�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున�
జూనియర్ లెక్చరర్ల భర్తీకి 26 నుంచి 31 వరకు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 298 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు బుధవారం టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ల పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్తండాకు చెందిన బర్దావల్ మేఘరాజ్ రాష్ట్రస్థాయి మొదటిర్యాంకు సాధించాడు.
రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో రెండో ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు హ�
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసేందుకు సన్నద్ధమవుతూనే వారి ఉద్యోగ విరమణ వయస్సును మూ డేం డ్లు పెంచుతూ విద్యాశాఖ కమిషనర్ నవీన్�
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2ల�
హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంటర్ విద్యలో 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అన�