చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
Midday Meals | మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipet ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని
BRSV | గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
Mulugu | ములుగు జిల్లాలోని మల్లంపల్లి కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా శశిధర్ శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ శర్మ సైదాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు ఉడిత్యాల రమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమే�
దుద్యాల మండల పరిధిలోని హాకింపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
NBT Nagar | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల వ�
ఖమ్మం నగరంలోని ఓ జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్న నవ్�
సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భానునాయక్ సోమవారం ఒక ప్రకట�
వీపనగండ్ల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 75మంది విద్యార్థులు చేరారు. వీరికి అదనంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరో 70మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని గ్రూపులకు కలిపి 145 మంది విద్యాభ్యాసం �
Junior College | రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఎల్లుండి (జూన్ 1వ తేదీ ) నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శనివారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు త�