గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ మంగళవారం
New Colleges | తెలంగాణలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్లో డిగ్రీ కాలేజీలు ఏర్
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేశారు. బుధవారం నుంచి గెస్ట్ లెక్చరర్ల ఎంపి�
గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గ
పెద్దపల్లిలో తిరుమల వేంకటేశ్వరుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే దంపతులు దాసరి పుష్పలత-మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో తిరుమల పురవీధుల్లో నిర్వహించే వేడుకను నియోజకవర్గ ప్రజల సమక్షంలో నిర్వ�
వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటకు తెలంగాణ స్టేట్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల(1) ఏర్పాటు కానుంది. ఈ మేరకు నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారం�
రంగారెడ్డి : తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�
విద్యార్థులు జాగ్రత్త : మంత్రి కొప్పుల హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైద
నిర్మల్ : జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖీ సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, కంప్యూటర్ గదిన�
చేర్యాల, మే 9 : చేర్యాల పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం జూనియర్ కళాశాలగా ఆప్గ్రేడ్ చేసినట్లు ఎంఈవో ఎం.నర్సింహరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి నజియా సల్మా సోమవారం ఒక ప్రకటనలో