న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని
బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈడీ 121 కేసులు నమోదు చేయగా, అందులో 115 ప్రతిపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. ఇది దాదాపు 95 శాతం. ఇక సీబీఐ 124 మంది నాయకులపై కేసులు వేయగా, వారిలో 118 మంది ప్రతిపక్ష నాయకులే. ఈ క�
Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవ
Gay Marriages: హిందూ మతం, ఇస్లాం మతంలోనూ.. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లికే గుర్తింపు ఉందని కేంద్రం చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలను కేంద్రం వ్యతిరేకించింది. సుప్రీంలో దాఖలైన పిటీషన్లకు కౌంటర్గా అఫిడవ�
నేరాల నియంత్రణకు వినూత్న విధానాలను అవలంబిస్తున్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ మరోసారి సత్తా చాటింది. తాజాగా విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్టు-2022లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దేశానికి తెలంగాణ మ�
ఇంటింటికీ నల్లా నీరు, ఉచిత విద్యుత్తు, తలసరి ఆదాయం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ సూచికల్లో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయడంలోనూ ముందంజలో ఉన్నది. దేశంలోనే మూ�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన అని, శివసేనకు చెందిన విల్లు-బాణం గుర్తు కూడా షిండే వర్గానికే చెందుతుందని శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పడాన్ని ఉద్ధవ్ థాకరే వర్గం శివస�
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ వ్యాఖ్యానించడం అధ్యక్ష తరహా పాలనకు సంకేతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం విధానంపై సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్య�
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్�
న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు
దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో చివరిరోజైన శుక్రవారం.. దేశవ్యాప్తంగా ప్రజలంతా లైవ్ స్ట్రీమింగ్ ద్�
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్
పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్