పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్
న్యూయార్క్, జూలై 2: న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, ఇది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘భారత్ల
తెలంగాణలో న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తున్నదని, కొత్త జిల్లాల్లో కోర్టులకు, పలు న్యాయాధికారుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరువలేనిదని హైకోర్టు ప్రధాన న్
దేశ న్యాయవ్యవస్థ మౌలికవసతుల్లో కనీస ప్రమాణాలు కొరవడ్డాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. మేధో హక్కుల వివాదాలను సమర్థంగా పరిష్కరించేందుకు ఉన్నత న్యాయస్థానాల్లోని ఖా�
CJI Ramana: న్యాయవాదులు ఎల్లవేళలా మంచికి అండగా చెడుకు వ్యతిరేకంగా నిలువాలని భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా-సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ( CJI Ramana ) చెప్పారు. ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన �
మహబూబ్నగర్ మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాలకు గాను 23 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు. అచ్చంపేట ము�