జూబ్లీహిల్స్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ నామినేషన్ సమర్పించేటప్పుడు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ ర�
యూసుఫ్గూడలో మా గంటి మహిళా సైన్యం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దివంగత ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యకర్తలను కుటుంబ �
శ్రీకృష్ణానగర్ ఏ, బీ బ్లాక్లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవా రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయే
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తార�
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆ మేరకు ఢిల్లీలో కాకుండా, గల్లీలో పోరాటాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డా
కాంగ్రెస్ మరోమారు వలస నేతనే నమ్ముకున్నది. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లను కాదని పారాచూట్ నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ప్రకటించింది.
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ప్రకటించారు.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన
రానున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నిజమైన నివాళి అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక�