జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో సాగిన కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమను తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమ ఉజ్జీవులుగా చెప్పుకున్న కమలం పార్టీ.. కీలక సమయంలో చేతులు ఎత్తివేసింది. బీఆర్ఎస్ను నిలువరించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తమ భావజాలాన్�
జూబ్లీహిల్స్లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్షో సూపర్హిట్ అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తో కలిసి ఏజీ కాలనీ నుంచి జనప్రియ టవర�
జూబ్లీహిల్స్లో లేడీ గెలవాలా? రౌడీ గెలవాలా? ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే.. అటు దికు రౌడీ నిలుచున్నారని చెప్పారు. తన ఇల్లు ఇక్కడి నుంచి ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డికి ఓటమి రుచి చూపించి, క
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో పంపకాల పంచాయితీ మొదలైంది. డబ్బుల పంపిణీలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార కాంగ్రెస్ రూ.కోట్లను పంపకానికి తెచ్చింది. ఓటర్లను ప్రలోభపెడుతూ పంపక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ సజ్జనార్ శనివారం మద్యం షాపులపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు క్యాంపెయిన్ను భారీ ఎత్తున నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. రోడ్ షోలతో నియోజకవర్గాన్ని చుట్�
భారీ వానల రూపంలో ప్రకృతి చేసిన గా యం కంటే సాయం అందించలేని సర్కారు తీరుతోనే వరంగల్ నగరంలోని వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదలు వచ్చి వారం రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను �
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం లబ్ధ్దిదారుల బాధలను రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అభిమాని, సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్రార్ హష్మీ నల్లగొండ నుండి జూబ్లీహిల్స్ వరకు సైకిల్ యాత్రగా చేరుకున్నారు. అక�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా అన్ని డివిజన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
‘జూబ్లీహిల్స్' ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా..? సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రి వర్గంతో పాటు కీలక నేతలను ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మోహరించినా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతని అనుచరులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలో తమకు మద్దతు తెలపాల�