జూబ్లీహిల్స్-61 అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) కాలిపోయిన మెమొ రీ, మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేసి ధ్రువీకరించాలంటూ అభ్యర్థుల నుంచి ఏ ఒక రాతపూర్వక �
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రాష్ట్ర ప్రాధాన్యాలు, స్థానికత, రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ర్టాన్ని నడిపించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాలు ముఖ్యంగా
అప్పు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నవాడు వాయిదాలు పెడుతూపోతాడు. అప్పిచ్చినవాడు ఎడతెగని ఆ వాయిదాలకు విసిగి వేసారి ఇస్తావా లేదా అని గట్టిగడిగితే ‘నా వద్ద లేవయ్యా.. ఏం చేసుకుంటావో చేస్కో!’ అని మొండికేస్తాడు.
ఎకడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..’ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన ఈ పంక్తులు నేడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్
జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చివరిదవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. జూబ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే కాంగ్రెస్ రౌడీయిజం మొదలు పెట్టింది. గెలిచి 24 గంటలు గడవకముందే సామాన్యులపై దాడులకు తెరతీసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగా ఊహించినట్లుగానే కాంగ్రెస్ గెలిస్తే
‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విజయం సాధించారు.