జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) కొనసాగుతున్నది. రెండు రౌండ్లు పూర్తయి, మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మూడో రౌండ్లో వెంగళరావునగర్, సోమాజిగూడ ఓట్లు లెక్కిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్పేట డివిజన్లోని ఓట్లను �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు.
జూబ్లీహిల్స్ విజేత ఎవరో (Jubilee Hills Results)మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో (Jubilee Hills By-Election Results) ప్రారంభం కానుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటల
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాసర్రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరుగుతున్నది. సైలెంట్ ఓటింగ్ అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నది. ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలు గ్రహించారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్యకర్తల�
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని జోరుగా బెట్టింగ్ జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల్ల ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర�
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు ముందుకెళ్తారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11 న నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన�