జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచీ పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతూనే ఉన్నది. తొలి రోజు నుంచి శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ దాకా అధికారుల తీరు వివాదాస్పదంగానే కనిపిస్తున్నది.
అధికార కాంగ్రెస్ నేతలు జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమీషన్లు, ఫ్యాక్టరీల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిప
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పన్వర్హాల్లో గురువారం ట్రైనింగ్ అవగాహన కోసం ఉద్దేశించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల అనుసంధాన �
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బతో కుదేలవుతున్న ఆ పార్టీలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకున్నది.
అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో అసలు రంగు బయటపడింది. రెండేండ్లకే అన్ని వర్గాలను రాచి రంపాన పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలి�
యూసుఫ్గూడ చెక్పోస్టు (Yusufguda) నుంచి రహ్మత్నగర్ (Rahmath Nagar) ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది. అందుకు కారణం
రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలకు బలవుతున్న ప్రతి నిరుద్యోగి తరఫున తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి కొట్లాడతానని గ్రూప్-1 అభ్యర్థి అస్మా స్పష్టంచేశారు.