MSG |మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచ�
విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బోయినపల్లి మండల సెస్ ఏఈ గాదపాక ప్రశాంత్ అన్నారు. బోయినపల్లి మండలంలోని
ఇంటి పంటతో కాస్త మంచి వంట వండుకుందామని కొత్త ప్రయాణం మొదలుపెట్టిందామె. ఒక్కో మొక్కా చేరుతూ ఆమె ఇంటి టెర్రస్ ఉద్యానవనమైంది. ఆ మొక్కలను పెంచుతూ ఫలాలే కాదు అనుభవాలూ గడించింది. సేంద్రియ సాగులో నేర్చుకున్న �
ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప�
వెళ్లామా.. వచ్చామా అని కాదు. మీరు వెళ్లిన ప్రతి చోటును అనుభూతి చెందకపోతే, నింపాదిగా అక్కడ ఉండి.. ఆ ప్రాంతంతో స్నేహం చేసి... అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోలేకపోతే,.. మీరు చేసే యాత్ర.. అది విహారయాత్ర అయినా, తీర్థయ�
అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
పుట్టిన ఊరే ప్రపంచంగా పెరిగిందామె. పుస్తకాల్లోనే బయట ప్రపంచాన్ని చదివింది. సుదూరాల్లోని అవకాశాలు అందుకోవాలని కలలు కన్నది. కట్టుబాట్లు వద్దన్నా, ఆడపిల్ల అని ఎందరు వెనక్కి లాగినా వినలేదు. అమెరికా చేరింది.
Journey | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్లు శర్వానంద్, అంజలి, జై, అనన్య. ఈ టాలెంటెడ్ యాక్టర్ల కాంబోలో తెరకెక్కిన తమిళ చిత్రం ఎంగేయుమ్ ఎప్పోదుమ్. ఎం శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కి�
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.
MK Stalin | బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొం
CarterX | విమాన ప్రయాణంలో సుఖం ఉంది. గాల్లో తేలిపోయి.. గంటల వ్యవధిలో దేశ విదేశాల్లో విహరించవచ్చు. కానీ, లగేజ్ దగ్గరికి వచ్చేసరికి చిరాకు మొదలవుతుంది. ప్రయాణం కంటే ఎక్కువ సమయం.. లగేజీ క్యూలోనే గడిచిపోతుంది. అలాంట
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�