ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తాచిత్రం పోటీల పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక�
ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి రాజుకున్న ఉద్యమ వేడిని అణచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తున్నది.
కాంగ్రెస సర్కారు నిరంకుశ వైఖరిని వీడాలని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
‘నిరుద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్షం వెళ్తే అరెస్టులు, నిర్బంధాలా? ఆ వార్తలను కవర్ చేయటానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్�
Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులపై చిందులేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన భాష కొనసాగుతోందని, ఈ భాష నుంచి విముక్తి ఉందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మీడి
నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోర�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
పోలింగ్ రోజు ఎన్నికల వార్తలను కవర్ చేసే జర్నలిస్టులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మెట్రోలు, రైల్వే తదితర వ