రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పి.అరుణ్ కుమార్ అన్నారు. మధిర మండల జర్నలిస�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సోమవారం మండల జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో తహసీల్దార్ శివరాజ్కు వినతి పత్రం అందజేశారు.
Sedition Charges : సీనియర్ జర్నలిస్టులు వరదరాజన్, కరణ్ థాపర్పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. అస్సాం పోలీసులు ప్రతీకార చర్యకు దిగుతున్నట్లు ఆ సంఘాలు ఆరోపించాయి. గ
ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్
నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వ�
సోషల్మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కోల్పోతున్నారని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. ఆ జర్నలిస్టులు, డిజిటల్ మీడ�
డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు
Journalists | జర్నలిస్టులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ జర్నలిస్టులు లేకుంటే సీఎం పదవీ దక్కేదా అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు.
జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�