నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్లను చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పర
Harish Rao | కేసీఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ�
డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందనీ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టుల అక్రిడి�
ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని డీజేఎఫ్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో సోమవారం డెస్క్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్ట
Accreditation Committee | జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజుల్లో పూర్తిచేయాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక డీపీఆర్వోలను ఆదేశించారు.
ఒకే స్కూళ్లో, ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకొంటున్న విద్యార్థుల్లో కొందరికి ‘స్టూడెంట్ ఐడీ కార్డులు’ జారీ చేసి, పుస్తకాలు, పెన్నులు, బస్పాస్లు ఇచ్చి, మరికొందరికి అవేవీ ఇవ్వకపోతే.. దాన్�
Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�