Accreditation Cards | జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది గా తరలివచ్చే భక్తుల కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు బస్సుల్లో చెల్లడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట డిప
అధికారులు 160 మందికిపైగా ఉన్న జర్నలిస్టులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. ఆ గ్రూప్లో ఉన్నవారికే మేడారం వెళ్లి, అక్కడ క్యాబినెట్ భేటీ వార్తలు కవర్చేయడం, మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునే ఏర�
ఈ వివాదానికి కారణమైన మీడియా కథనాలకు ఆ సంస్థ ఎడిటర్తోపాటు, సంస్థ చైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందులో పనిచేసే ఉద్యోగులు కాదని, జర్నలిస్టుల అరెస్ట్లపై సర్కార్ సమాధానం చెప్పాలని తెలంగాణ జ�
Bureaucrats | అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగ�
పోలీసుల మీద, అధికారయంత్రాంగం మీద చాలా విమర్శలు చేస్తున్నారు.. ఎమర్జెన్సీ పాలన అని కొందరు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీతో ఇలా మాట్లాడుతామా? ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు అందరూ లోపల (జైళ్లో) ఉండేవాళ్లు’ �
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక వ్యాఖ్యాత మాట్లాడుతూ.. ‘అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం భయం కూడా భయపడి పారిపోయేంతగా ప్రజలను భయపెట్టింది. దాంతో ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చే
కాంగ్రెస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, రేవంత్రెడ్డి ప్రజాపాలన పేర నిరంకుశ పాలన నడుపుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ సోమయ్య అన్నారు. ఎన్టీవీలో వచ్చిన ఓ కథనానికి జర్నలిస�
ఎన్టీవీపై దాడులు, జర్నలిస్టుల అరెస్టు వివాదం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి ది
Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు.