జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారి మధ
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీకి మరో రెండు నెలల సమయం పట్టనున్నది. దీంతో ప్రస్తుత కార్డుల గడువును ఫిబ్రవరి 28 వరకు అధికారులు పొడిగించారు. అలాగే బస్పాస్ల గడువును కూడా ఫిబ్రవరి చివరి వరకు �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో-252ను రద్దు చేసేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జ
డెస్జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్పాస్లు సహా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ వరింగ్ జ
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను నిరసిస్తూ జర్నలిస్టులు క దంతొక్కారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట టీయూడబ్ల్యూ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు నష్టం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం హై�
రాష్ట్రంలో జర్నలిస్టులను విభజించేలా తీసుకొచ్చిన జీవో 252ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనక�
అక్రెడిటేషన్ కార్డులు, న్యాయమైన హక్కుల కో సం ఉద్యమిస్తున్న జర్నలిస్టులను అ క్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టు చేసి న జర్నలిస్టులను తక్షణమే విడుదల
జీవో 252ను సవరించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా జర్నలిస్టులను వర్గ�