తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడు�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలియజేశారు.
తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని
ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు.
నేటి ఆధునిక యుగంలో జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని త�
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని, సొసైటీల్లో సభ్యత్వం తీసుకోని వారి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.
జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయాన్ని �
1994లో గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 74లో జర్నలిస్టులకు కేటాయించిన 64 ఎకరాల భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని జర్నలిస్టులు వేడుకుంటున్నారు. సర్వే నెంబర్ 74/పార్ట్గా ఫైనల్ లే అవుట్లో 549 మందికి ప్లాట్లన�
UNI Office : శుక్రవారం రాత్రి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తా ఏజెన్సీ ఆఫీసును ఢిల్లీలో సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను ఆ ఆఫీస
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన