ఒకే స్కూళ్లో, ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకొంటున్న విద్యార్థుల్లో కొందరికి ‘స్టూడెంట్ ఐడీ కార్డులు’ జారీ చేసి, పుస్తకాలు, పెన్నులు, బస్పాస్లు ఇచ్చి, మరికొందరికి అవేవీ ఇవ్వకపోతే.. దాన్�
Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�
Accreditation Cards | జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది గా తరలివచ్చే భక్తుల కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు బస్సుల్లో చెల్లడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట డిప
అధికారులు 160 మందికిపైగా ఉన్న జర్నలిస్టులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. ఆ గ్రూప్లో ఉన్నవారికే మేడారం వెళ్లి, అక్కడ క్యాబినెట్ భేటీ వార్తలు కవర్చేయడం, మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునే ఏర�
ఈ వివాదానికి కారణమైన మీడియా కథనాలకు ఆ సంస్థ ఎడిటర్తోపాటు, సంస్థ చైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందులో పనిచేసే ఉద్యోగులు కాదని, జర్నలిస్టుల అరెస్ట్లపై సర్కార్ సమాధానం చెప్పాలని తెలంగాణ జ�
Bureaucrats | అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగ�
పోలీసుల మీద, అధికారయంత్రాంగం మీద చాలా విమర్శలు చేస్తున్నారు.. ఎమర్జెన్సీ పాలన అని కొందరు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీతో ఇలా మాట్లాడుతామా? ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు అందరూ లోపల (జైళ్లో) ఉండేవాళ్లు’ �
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక వ్యాఖ్యాత మాట్లాడుతూ.. ‘అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం భయం కూడా భయపడి పారిపోయేంతగా ప్రజలను భయపెట్టింది. దాంతో ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చే