తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ సర్కార్పై జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వరింగ్ జ ర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమి టీ ఇచ్చిన ‘చలో
రాష్ట్రంలో మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిప
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగిం�
Accreditation Cards | అక్రెడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జనగామ జిల్లా జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ వెబ్సైట్లో ఇప్పటివరకు జి�
ఆ చర్చల్లోకి వెళ్లేముందు గతంలోకి చూసి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ మలిదశ సుమారు 1996 నుంచి మొదలుకాగా, 2001లో టీఆర్ఎస్ స్థాపన నుంచి ఉధృత రూపానికి వచ్చింది. 2014 మధ్య వరకు సుదీర్ఘంగా సాగింది.
తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడు�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలియజేశారు.
తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని
ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు.
నేటి ఆధునిక యుగంలో జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని త�
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని, సొసైటీల్లో సభ్యత్వం తీసుకోని వారి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.