అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నది.
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఖమ్మం జిల్లా స్థాయి పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలో కొనసాగింది. మండల కేంద్రంలోని రింగ్ సెంటర్ నుండ
Accreditation Cards | రాష్ట్రంలో కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు హైకోర్టు ఊరట కల్పించింది. వారి వద్ద ఉన్న పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ‘ది హిందూ’ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్ల ప్రతినిధులు హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (హెచ్జేహెచ్ఎస్జేఏసీ ) ప్రభుత్వానిక�
మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటి�
పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పె�
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేడు ఒక నూతన పోరాటం మొదలైనట్టు అక్కడి పరిస్థితి చూస్తే అర్థవుతున్నది. ఈ పోరాటం కేవలం పాలకులపై మాత్రమే కాదు, పాలకులకు భజన చేస్తూ ప్రజల గొంతును తొక్కిపెడుతున్న ‘గోదీ మీడియా’ వైఖ�
జర్నలిస్టుల బస్పాస్ గడువును మరోసారి పొడిగించారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కాని రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్పాస్ను మరో 12 రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాలతోపాటు జర్నలిస్టులు పోషించిన క్రియాశీలక పాత్ర అత్యంత విశిష్టమైనదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. �
అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి ఫలాలు అందేలా చొరవ చూపే జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు అరకొర హామీలను నెరవేర్చకపోవడం జర్నలిస్టుల సంక్ష�
బూర్గంపహాడ్ మండలంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యుజే(ఐజేయూ) కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రత్నం ఆదేశాల మే�
వరింగ్ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్ల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పోరుబాట పట్టినట్టు సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య తెలిపారు.