ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలన�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రావడంతో.. ఎక్కడ అడ్డుకుంటారేమోనని రెండోరోజూ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. గురువారం పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయడం.. కొందరిని అ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తొలి రోజు సీఎం రేవంత్రెడ్డి పర్యటన మమ అనిపించింది. బెంగళూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్
తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సీ ఎం పర్యటన పేరుతో నిర్బంధించడం ఎంత వరకు సమంజసం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పా
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మార్కెట్లు,
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్రకటిక కరెంట్ కోతలు విధిస్తుండడంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎడాపెడ చీకటి అలుముకుంటోంది. సమయం సందర్భం లేకుండా కరెంట్ను ఆపేస్తున్నారు. పనులు నడుస్తున్నాయని కొన్నిచోట్లా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణపేట మహబూబ్ నగర్, గద్వ
గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో తొలివిడుత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తొలి విడుత జీపీలు, వార్డు సభ్యులకు పెద్ద సంఖ్య లో నామినేషన్లను దాఖలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్�
కోడిగుడ్డు ధర కొండెక్కింది. రోజురోజుకూ ఎగ్ ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానూ రిటైల్ ఒక్క గుడ్డు ధర రూ.7లకు చేరింది. వారంగా రోజుకు రూ.20 పైసల నుంచి రూ.30 పైసల
ఉమ్మడి పాలమూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు ‘లక్కు’ తమను వరిస్తుందా..? లేదా..? అంటూ గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి లక్ష్మీ కటాక్షం ఎవరిని వరించబోతుందోన�
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
ఉమ్మడి పాలమూరు జిల్లా ను ముసురు ముంచెత్తింది. గురువారం మధ్యరాత్రి నుంచి శుక్రవారం పొద్దస్తమానం కురుస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో దంచికొట్టగా.. మరికొన్న చోట్ల మోస్తరు కురిసింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 85శాతం పనులు పూర్తిచేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాలయాపన చేస్త