యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్న�
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లా అతలాకుతల మవుతున్నది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కు�
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..
Ministers Projects Visit | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ
తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి పల్లె ఎదురు చూస్తున్నది.. ఊరు వాడా ఏకమై చలో వరంగల్ అంటున్నది.. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురియడంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొర�
శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనుల పండువగా నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల, గద్వాల జిల్లాలోని బీచుపల్లి, మహబూబ్నగ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక చోట్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిం�
వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టం మొదలైంది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. బోరు, బావులు, చెరువులు ఎండిపోతుండడం.. ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతుండడం.. భూగర్భ జలాల�
జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఘనంగా జరిగాయి. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలిం�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్