ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అట్టడుగు స్థాయికి దిగజారింది. గతం మాదిరిగానే ఈసారి కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల నైపుణ్యత తేలి పోయింద
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. మొన్న అంగన్వాడీలు, నిన్న పారిశుద్ధ్య కార్మికులను ముందస్తుగా అరెస్టు చ�
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట కరెంట్ సరఫరా చేస్తుండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు పగటిపూట లో వోల్టేజీ కారణంగా ప్రజలు సతమతమవుత
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్పు పరీక్షలు నిర్వహి
ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో 39 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 19,299 మంద
వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ర�
పంచాయతీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా...అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వర
స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పల�
రామారెడ్డి పోలీస్స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి హంగామా చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భీమవరంతోపాటు రామారెడ్డి పోలీసులతో పలువురు మద్దికుంట వాసులు వాగ్వాదానికి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దరిమిలా రామారెడ్డిలో రైతుల అడ్డగంతపై సీతక్క తీవ్ర స్థాయిలో అసహనం
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ను చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40కిలోల కాపర్ కాయిల్స్.. రూ.5.5లక్షల నగదు స్వాధీనం చేసుకున�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ఇథనాల్తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాల
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�