మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాల
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�
ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ సోమవారం ముగిసింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాధవనగర
ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబ
బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 30వ డివిజన్కు చెందిన నాయకుడు మతీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు గురువారం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గ�
రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని ఆదివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు �
రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నా
సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమని, మోసపోయిన వారు వెంటనే గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే వారి డబ్బులను రికవరీ చేయడం సులువుగా ఉంటుందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు
జిల్లాలోని ఆయా మండలాల్లో అసైన్డ్, భూ దాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి సబ్కలెక్టర
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరూవాడా మార్మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
‘స్థానిక’ సమరానికి నగారా మోగింది. ఆశావహుల ఎదురుచూపులకు తెర పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం షెడ్యూల్ వెలువరించింది. ముందు మండల, జిల్ల�
కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన చోటు దక్కడం లేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కష్టపడే వారిక
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు బుధవారం వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోక�