రైతులకు, రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఏటా ఆగస్టు 14తో ముగిసే ప్రీమియం గడువును రిన్యూవల్ చేసేందుకు రేవంత్ రెడ్డ�
ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు సోమవారం�
ఉమ్మడి జిల్లాలో పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో 45 మంది, నిజామాబాద్లో 119మంది బాలలను గుర్తించ
పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగ�
అత్యసవర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ ఎన్నో సత్ఫలితాలను ఇస్తున్నది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న బాధితుల ప్రాణాలను కాపాడుతున్నది. శాంతిభద్రతలు కాపాడడంలో, అల్లర్లు, గొడవల
ఉత్తర తెలంగాణకు ఊపిరి పోసే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తరచూ దుఃఖ సాగరమవుతున్నది. జీవనాడిగా పేరొందిన ఎస్సారెస్పీ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నది. అధికారుల అలసత్వం, పర్యాటకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రాణాలు న�
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్లో 166, కామారెడ్డిలో 88 వినతులు వచ్చాయి.
పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్ చేస్తూ �
ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు �
మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూన
ఒకప్పుడు భారీ వృక్ష సంపదతో, పుష్కలమైన జంతుజాలంతో కళకళలాడిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ సంపద ఇప్పుడు నేలమట్టం అవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా అడవి నరికివేతకు తోడుగా జంతువుల వేట అడ్డూ అదుపు లేకుండా �
గతేడాది కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు అడవుల్లో రెండు పెద్ద పులులు ప్రవేశించి సంచరించాయి. మొదటి పులి జూలై 2025లో గుర్తించారు. దీనికి ఎస్12గా నామకరణం చేశారు. ఇది మంచిర్యాల - కవ్వాల్ నుంచి వచ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�