నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లే
గులాబీ దళం కదం తొక్కింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం ఉమ్మడి జిల్లా వ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చివరి దశకు చేరుకుంది. జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో కీలక ఘట్టానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్ర�
రైతులకు, రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఏటా ఆగస్టు 14తో ముగిసే ప్రీమియం గడువును రిన్యూవల్ చేసేందుకు రేవంత్ రెడ్డ�
ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు సోమవారం�
ఉమ్మడి జిల్లాలో పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో 45 మంది, నిజామాబాద్లో 119మంది బాలలను గుర్తించ
పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగ�
అత్యసవర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ ఎన్నో సత్ఫలితాలను ఇస్తున్నది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న బాధితుల ప్రాణాలను కాపాడుతున్నది. శాంతిభద్రతలు కాపాడడంలో, అల్లర్లు, గొడవల
ఉత్తర తెలంగాణకు ఊపిరి పోసే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తరచూ దుఃఖ సాగరమవుతున్నది. జీవనాడిగా పేరొందిన ఎస్సారెస్పీ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నది. అధికారుల అలసత్వం, పర్యాటకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రాణాలు న�
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్లో 166, కామారెడ్డిలో 88 వినతులు వచ్చాయి.
పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్ చేస్తూ �
ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు �
మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూన