ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్�
సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతిని�
యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్య దారుణంగా ఉన్నది. రోజుల కొద్దీ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బ్యాగుకు మించి అందడం లేదు. దొరకక దొరకక దొరి
శిక్షణ పొందిన సర్వేయర్ల పరీక్షల ఫలితాలు వెలువడక ముందే అప్రెంటిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమను విధుల్లోకి తీసుకుంటారా.. రిజెక్ట్ చేస్తారా..? అనే భయం �
కరువుతో రైతులు విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం.. కాళేశ్వరం లక్ష్మీ పంప్హౌస్లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుపేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు పైచదువుల కోసం కపిల్ విద్య వారధి పేరుతో ఆర్థికసాయం చేసేందుకు సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుక�
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇండ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలే! నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీల
మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, ఉద్యోగుల సమ్మేళనాలు, కులబాంధవుల ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం చూస్తుంటాం! ఎప్పుడో 45 ఏళ్ల క్రితం లోయర్ మానేర్ డ్యాంలో ముంపునకు గురైన యాస్వాడ గ్రామస్తులందరూ ఇప్పుడు ఒకే
ఎప్సెట్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్లోని వావిలాల�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట�
వేలాది మంది హనుమాన్ మాల దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ.., శ్రీ రామ జయ రామ, జయ జయ రామ.. అను రామ నామ సంకీర్తనలతో మార్మోగి పోయింది.
కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అడ్డాగా అంబులెన్స్ల దందా జోరుగా సాగుతున్నది. అత్యవసర సమయాల్లో చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చిన పేషెంట్లను కమీషన్ల కోసం ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తు�
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజులపాటు వందలాది మందితో రాజరాజేశ్వర కళ్యాణ �