క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించ�
గలెలియా తీరంలో సామాన్య జనంలో సంచరించే ప్రభువు దగ్గరికి ఒక సేనాధిపతి ఆత్రుతగా వచ్చాడు. తన కుమారుడి వ్యాధి గురించి చెప్పి బాధపడ్డాడు. తన కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడనీ, చివరి ఘడియల్లో ఉన్నాడనీ క్రీస్త�
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ వి�
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
కనిపించే ఐశ్వర్యాలన్నీ దొంగిలించడానికి వీలుంది. కానీ, జ్ఞానాన్ని, దానికి సంబంధించిన మంచి వాక్కును ఎవరూ దొంగిలించలేరు. బైబిలు ప్రకారం వాక్కుకు గొప్ప స్థానం ఉంది. వాక్కు దైవ తుల్యమైందని, దేవుని నోట వెలువడ�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ప్రోద్బలంతోనే మధిర నియోజకవర్గంలోని సీపీఎం శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు.
మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు సామినేని ర�