పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టు�
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ చెప్పారు. యువశక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత�
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ
క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించ�
గలెలియా తీరంలో సామాన్య జనంలో సంచరించే ప్రభువు దగ్గరికి ఒక సేనాధిపతి ఆత్రుతగా వచ్చాడు. తన కుమారుడి వ్యాధి గురించి చెప్పి బాధపడ్డాడు. తన కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడనీ, చివరి ఘడియల్లో ఉన్నాడనీ క్రీస్త�
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ వి�
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.