యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీ ఎం డిమాండ్ చేసింది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పూర్తి చే యాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాగ్ లింగంపల్
ఈ నెల 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం స్పందించి ట్రాన్స్పోర్
క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే �
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే! ఇతరుల సేవకు ముందు నడిచే వారే ప్రథములు’ అని క్రీస్తు ప్రబోధించిన ఈ లక్షణాలున్న వ్యక్తికి ఏ సమస్యా రాదు. హృదయంలో గర్వం కలిగిన వారు ధనికులైనా, ఉన్నత పదవ�
యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన వేతనపెంపు హామీని అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టు�
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ చెప్పారు. యువశక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత�
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ
క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించ�