John Wesley | జీవితాంతం కమ్యూనిస్టుగా పేదప్రజల పక్షాన వున్న కందికొండ రామస్వామి బాటలో నడిచి సోషలిస్టు వ్యవస్థ రావడానికి కృషి చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్, పేదల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ఎంపీ పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతో నిజాలను ప్రజలకు చెప్పాలని సీపీఎం రాష్�
బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాల�
సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన రామోజీ ఫిలింసిటీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య నేతృత్వంలో వందల మంది నాయకులు, కార్యకర్తలు నా
ఆరు గ్యారెంటీలను అమలు చేయమని అడిగితే అరెస్టులు చేస్తరా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.
John Wesley | రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో పాటు, వారి నోట్లో మట్టికొట్టే విధంగా వ్యవహరిస్తోందని, రైతులు తిరగబడితే కాంగ్రెస్ సర్కారు గల్లంతవుతుంద�
పోరాట ధీరుడు కాసాని ఐలయ్య అని సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీలు అన్నారు. ఆదివారం సుజాతనగర్లో కాసాని ఐలయ్య, ఆయన సతీమణి లక్ష్మీల విగ్రహాలను వారు ఆవిష్కరించారు
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు �
John Wesley | ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్�
‘కుల విమోచన పోరాట సమితి’ (కెవీపీఎస్) నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన దళితుడు, సీపీఎం కార్యకర్త జాన్ వెస్లీ, ఆ పార్టీపై మొదటి నుంచి గల అగ్రకుల నాయకత్వ ఆధిపత్యాన్ని భంగపరుస్తూ, తెలంగాణ సీపీఎం కొత్త కార్యదర్శిగ�
John Wesley | రామరాజ్య ముసుగులో ఆలయ అర్చకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకు�