శ్రీశైలం, నవంబర్ 15: శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30వేలకుపైగా యాత్ర�
పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి టౌన్, నవంబర్ 15: వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం కనుల పండువగా సహస్ర కలశాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలను ఆలయ నిర్వాహకు�
గొలుసు కట్టుకు కేరాఫ్ తిర్మలాపూర్మిషన్ కాకతీయతో పునర్జీవం1200 ఎకరాల్లో వరి సాగుఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక చెరువులు, కుంటలు కలిగిన గ్రామంనారాయణపేట, నవంబర్ 14: ఆ ఊరికి చెరువులే ఆదెరువు అయ్యాయి.. నా
మహబూబ్నగర్, నవంబర్ 14 : ప్రపంచంలోని ప్రతి వ్యవస్థ సహకారంతోనే నడుస్తుందని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో 68వ అఖిల భా రత సహకార వారోత్సవాల కార్యక్�
విద్యావేత్తగా.. అనువాదకుడిగా జలజం సత్యనారాయణకు గుర్తింపుఆయన ఆశయ సాధనకు కృషి చేయాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 14 : సాహితీ సవ్యసాచి జలజం సత్యనారాయణ అని మంత్రి శ్రీనివా
ప్రతిపాదనలు వెంటనే అందించాలిపక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలిపాలమూరుకు తలమానికంగా నిలవాలిపర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, నవంబర్ 14 : మహబూబ్నగర్ మినీట్యాంక్ బండ్పై స స్పెన్షన్ బ్�
పాన్గల్, నవంబర్ 14 : బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రామికవికాస కేంద్రం నిర్వాహకులు లలి త ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని కదిరేపాడులో బాలలు ఘనంగా నిర్వహించారు. బాలలకు వివిధ రకాల ఆటపోటీలను ని�
రూ.600 కోట్లతో నీటి సౌకర్యం కొనసాగుతున్న రెండో ఫేజ్ పనులు వనపర్తి జిల్లాలో ఇంటింటికీ నల్లా సరఫరా అవుతున్న శుద్ధ జలం ప్రజారోగ్యానికి సర్కార్ పెద్దపీట వనపర్తి, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): తాగునీటి కటకటకు శా�
తప్పు చేసిన నేరస్తులకు కఠిన శిక్షలుఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలిపోక్సో కోర్టు జడ్జి సంతోశ్కుమార్గద్వాలటౌన్, నవంబర్ 13: ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఫోక్సో కోర్టు జిల్లా �
ప్రజలకు నమ్మకం కలిగించాలివీడియో కాన్ఫరెన్స్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుగద్వాల, నవంబర్ 3: ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా �
వనపర్తి టౌన్, నవంబర్ 13 : ఉచిత న్యాయసేవ, స హాయం అందించడమే న్యాయసేవా సాధికార సంస్థ ధ్యే యమని జిల్లా 9వ అదనపు న్యాయమూర్తి బి.శ్రీనివాసు లు అన్నారు. జిల్లాకేంద్రంలోని యాదవ్ సంఘ భవనం లో శనివారం నిర్వహించిన ఆజా
వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయాలిగ్రామ, మండలాల వారీగా ప్రకటించాలిరోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలికలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీ�
వనపర్తి, నవంబర్ 13: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణితో దస్తావేజులేఖరులకు ఎలాంటి నష్టం లేదని, రాష్ట్రంలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన