ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు.
ఆదిలాబాద్లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎ�
మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీ�
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, సమస్యలు పట్టించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ �
రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల �
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని బీసీ, కుల సంఘాలు, బీఆర్ఎస్, తదితర పార్టీల నాయకులు �
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం, మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ 130వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహి�
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.