ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం, మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ 130వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహి�
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్�
సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వ
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య
ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి మా జీమంత్రి జోగు రామన్న అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం ఆదిలాబాద్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.