రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే 49 వార్డుల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రి జోగు రామన
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రతి ఒకరు ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ రెండో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభ�
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. చనాకా కొరాటా బ్యారేజి శుద్ధికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాక-కొరాట ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత�
MLA Anil Jadhav | ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి జోగు రామన్న ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పరామర్శించారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు.
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Jogu Ramanna | కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే బీజేపీ ఎ�
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల�