జిల్లాలోని బీజేపీకి చెందిన ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మోసపూరిత మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
ప్రజాపాలన అంటే నిర్బంధపాలనేనా అని రాష్ట్రసర్కార్ను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్రావును ఎందుకు అరెస్ట్ చేశారని నిల
Jogu Ramanna | హౌజ్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారు. నన్ను ఎన్నో సార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఈ రోజు పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారు. స
Jogu Ramanna Arrest | ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి , నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి జోగు రామన్న ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైత�
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల ఫలితమని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తాంసి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ
రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహ�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్కు అప్పగించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్
రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్�