ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపడుతున్న ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్ర�
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లో మార్పులు చేస్తూ అనుకుంట గ్రామ రైతులకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ ప�
ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్తో సీసీఐ సాధన కమిటీ ఆధ్
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి సాధన సమితి చేపట్టనున్న ఉద్యమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ముందుండి పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపు�
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సం ఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చ�
యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్ర�
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది.
ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు