యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి సాధన సమితి చేపట్టనున్న ఉద్యమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ముందుండి పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపు�
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సం ఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చ�
యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్ర�
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది.
ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మం త్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పర్యటన వల్ల మైనార్టీలకు ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు.
మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం శాంతినగర్లో జరిగిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. సత్యనారాయణ బీఆర్ఎస్ పార్ట�
జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో �