హైదరాబాద్ ఆఫీస్లో కల్పిస్తున్న సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ మాస్ మ్యూచువల్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)లో ఉద్యోగుల సంఖ్యను రెట్ట�
కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం 33 జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు ములుగు, నారాయణపేట జిల్లాలకు గుర్తింపు చార్మినార్ జోన్కు వికారాబాద్ జిల్లా గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం జోన్ల ఆధారంగా క�
డీఆర్డీవోలో కొలువుల పేరిట ఘరానా మోసం వనస్థలిపురం, ఏప్రిల్ 12: రక్షణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఘరానామోసానికి తెరలేపాడో కేటుగాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరుజిల�
రూ.1.15 కోట్లు వసూళ్లు.. నిందితుడి అరెస్టు రామచంద్రాపురం, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి రూ.1.15 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని ఆర్సీ�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�
వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్| ఆంధ్రప్రదేశ్లోని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచిం
హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక�
సింగరేణి లో ఎన్నో ఏండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదిలీ వర్కర్ల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్న�
న్యూఢిల్లీ : నకిలీ ప్లేస్మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులను మోసం చేస్తూ భారీగా దండుకుంటున్న ముఠా గుట్టను రట్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఈ దందాను నడిపిస్తున్న ఏడుగురు మహిళలను అరెస్ట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలో�