నేటినుంచి అమల్లోకి కొత్త జోనల్ వ్యవస్థ రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల అమలుకు గెజిట్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ ఇక నుంచి మన ఉద్యోగాలు మన వారికే అతిత్వరలో క్యాడర్ వర్గీకరణ హైదరాబాద్, జూన�
jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథ�
తేల్చేసిన నాస్కామ్.. రోబోటిక్ ఆటోమేషన్తో ఉద్యోగాల్లో కోత అబద్ధం |
రోబోటిక్ ఆటోమేషన్ వల్ల ఐటీ రంగంలో వచ్చే ఏడాది నాటికి 30 లక్షల మంది నిపుణులు.....
హైదరాబాద్, బెంగళూరుల్లో నియామకం న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 201
న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్�
ఏప్రిల్లో 4 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటుస్థానిక లాక్డౌన్లే కారణమని సీఎంఐఈ వెల్లడి ముంబై, మే 3: కొవిడ్-19 సెకెండ్ వేవ్ ఉద్ధృతి వల్ల దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. వీటిని అద�
హైదరాబాద్ ఆఫీస్లో కల్పిస్తున్న సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ మాస్ మ్యూచువల్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)లో ఉద్యోగుల సంఖ్యను రెట్ట�
కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం 33 జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు ములుగు, నారాయణపేట జిల్లాలకు గుర్తింపు చార్మినార్ జోన్కు వికారాబాద్ జిల్లా గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం జోన్ల ఆధారంగా క�
డీఆర్డీవోలో కొలువుల పేరిట ఘరానా మోసం వనస్థలిపురం, ఏప్రిల్ 12: రక్షణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఘరానామోసానికి తెరలేపాడో కేటుగాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరుజిల�
రూ.1.15 కోట్లు వసూళ్లు.. నిందితుడి అరెస్టు రామచంద్రాపురం, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి రూ.1.15 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని ఆర్సీ�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�
వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్| ఆంధ్రప్రదేశ్లోని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచిం