Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్టైమ్ జాబ్ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించ
విస్తారా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..త్వరలో ఈ సంఖ్యను 5 వేలకు పెంచుకోబోతున్నట్టు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చిత�
యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమ
దేశీయ ఐటీ రంగంలో ఇప్పుడు ఫ్రెషర్ల కాలం నడుస్తున్నది.
పరిశ్రమలోని మెజారిటీ సంస్థలు తమ నియామకాల్లో కొత్తవారికి పెద్దపీట వేస్తున్నాయి.
ఇప్పటికే భారీ ఎత్తున తీసుకున్న ఐటీ కంపెనీలు.. మున్ముందు మరింతగా ఉద్య�
చండీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇవాళ భారీ ప్రకటన చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 20వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగ�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్' తెలంగాణలో తన సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర�
కరిష్మాకు ఏఎన్ఎం ఉద్యోగమిచ్చిన మంత్రి కేటీఆర్ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే నీలగిరి, జనవరి 25: తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో పూలు అమ్ముకొంటున్న ఓ యువతికి నేనున్నానంటూ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి
బౌద్ధనగర్, జనవరి 22: హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ కనెక్ట్ను శనివారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెల�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ జాబ్ మార్కెట్పై పెను ప్రభావం చూపుతోంది. ఉద్యోగులు తమ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించుకుంటున్నారని, 71 శాతం మంది ఉద్యోగులు తమ కెరీర్లపై పునరాలోచన చేస్తున్నారని, వి