పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగ
కేసీఆర్, కేటీఆర్ చొరవతో పరిశ్రమలు మెగా జాబ్మేళాలో మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన�
ఏంటి సార్ చాలా ఉత్సాహంగా పాట పాడుతున్నారు? అప్పుడే వచ్చిన విక్రం శశాంక్ను అడిగాడు. రావయ్యా ఇవ్వాళ కొన్ని సినిమా పాటల గురించి తెలుసుకుందాం. అదేంటి సార్? పెండ్లికెళ్తున్నాం కదా! అక్కడ ఎలాగూ పాటల కచేరీ, సంగ�
రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర�
మీ జీవితాశయం ప్రభుత్వ ఉద్యోగమేనా? బాగా చదివి సరే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారా? అయితే అన్నింటికన్నా ముందు సమయం వృథా కావడాన్ని అరికట్టాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉన
స్టూడెంట్ కెరీర్ అనగానే ఎన్నో ఆనందాలు, భావోద్వేగాలు, ఆటపాటలు గుర్తుకొస్తుంటాయి. అదే జాబ్ విషయానికి వస్తే అలాంటివేమీ ఉండవు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేషించుకోవడం, అంచనాలను అందుకో�
ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థా�
ఆర్థిక వ్యవస్థ క్రమేపీ పాండమిక్ ముందస్తు స్థాయికి కోలుకుంటున్న నేపథ్యంలో కీలక రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని నౌకరి.కామ్ తెలిపింది. ఈ మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే నియామకాలు 16 శాతం వృద్ధి చ�
స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సోమవారం పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్య
కరోనా సంక్షోభంతో కళతప్పిన జాబ్ మార్కెట్.. ఇప్పుడు కోలుకుంటున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నదన్న సంకేతాలనిస్తూ గత నెల నియామకాలు ఊపందుకున్నాయి. మార్చిలో గతంతో పోల్చితే 18.4 శాతం �
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
త్వర లో రానున్న గ్రూప్ -1 నోటిఫికేషన్లో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇచ్చేలా మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు.