సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహం వచ్చింది. వేలాది పోస్టులు భర్తీ కానుండడంతో అందరి దృష్టి గ్రూప్స్ నోటిఫికేషన్పై పడింది. ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం దక్కగా, ఎ�
సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం
అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షకు తెర దించుతూ, భర్తీలు-పదోన్నతుల విషయంలోనూ స్థానికతకే పట్టం గట్టడంతో యువతలో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట�
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉ�
ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్�
సీమాంధ్ర వలస పాలకుల అసమర్థ పాలన వల్ల కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారికి చాలీచాలని జీతాలు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాలు, పోరాటాలను నాటి పాలకులు పట్టించుకోలేదు. కానీ ఉద్యమ సమయంల�
తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రికార్డు స్థాయిలో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా జోనల్ అడ్డంక
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూ�
సమస్యను మూలాల్నించి అర్థం చేసుకోవటం, సమస్యను శాశ్వతంగా పరిష్కరించటం ముఖ్యమంత్రి కేసీఆర్ ైస్టెల్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన మరోమారు దీనిని రుజువుచేసింది. ఒకటి కాదు.. రెండు క