అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్
పట్టుదలతో శ్రమిస్త్తే ఉద్యోగం సాధించడం సులువేనని, ప్రభుత్వం కల్పించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమ
గ్రూప్ -1కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. అధికారుల అంచనాలను దాటి మంగళవారం నాటికి 1,33,886 దరఖాస్తులు నమోదయ్యాయి. 2,47,097 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకో
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
కరోనా మహమ్మారితో రెండేండ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరిగి కార్యాలయాల బాట పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం వెసులుబాటుకు అలవాటు పడిన టెకీలు తిరిగి ఆఫీసులకు వెళ్లడానికి ఇ�
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కా�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల కోసం పల�
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగ
కేసీఆర్, కేటీఆర్ చొరవతో పరిశ్రమలు మెగా జాబ్మేళాలో మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన�
ఏంటి సార్ చాలా ఉత్సాహంగా పాట పాడుతున్నారు? అప్పుడే వచ్చిన విక్రం శశాంక్ను అడిగాడు. రావయ్యా ఇవ్వాళ కొన్ని సినిమా పాటల గురించి తెలుసుకుందాం. అదేంటి సార్? పెండ్లికెళ్తున్నాం కదా! అక్కడ ఎలాగూ పాటల కచేరీ, సంగ�