రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు స�
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్ను ‘మూన్లైటింగ్' కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత ర
ఈ నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ నందన గార్డెన్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ప�
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం-తెలంగాణ కోరింది. ఆదివారం మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించింది
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణ�
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్క�
బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పో�
ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో ఒక హైదరాబాదీ యువకుడు భారీ ప్యాకేజ్ అందుకున్నాడు. మహమ్మద్ సాదత్ అనే యువకుడు ఏకంగా రూ.26 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నాడు. తాజాగా ఫ్లిప్కార్ట్ నిర్వహించి�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�