అమెరికాకు బిజినెస్, పర్యాటక వీసాలపై వెళ్లే వారు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకావచ్చని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటిం
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంతో మంది కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతి పరీక్షను టీఎస్�
Telangana | ఓ యువకుడు ప ట్టుదలతో చదివి నాలు గు ఉద్యోగాలకు ఎంపిక య్యాడు. వరంగల్ జి ల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగ ఎంపిక పరీక్షలకు కసితో చదివాడ
‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక
గర్ల్ఫ్రెండ్ కోసమో, నాలుగు కబుర్లు చెప్పే స్నేహితుడు దొరుకుతాడనో డేటింగ్ యాప్స్ సాయం తీసుకునే వారుంటారు. అయితే డేటింగ్ యాప్ను వాడుతూ ఓ వ్యక్తి ఏకంగా జాబ్ను పట్టేశాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ నిరుపేద కుటుంబానికి దైవంగా మారారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన సరికొండ సురేశ్రాజు పుట్టుకతో దివ్�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ కోసం ఈ నెల 3న నిర్వహిస్తున్న రాత పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల అధికారుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్�
ఈ ఏడాది తొలి విడత ప్లేస్మెంట్స్లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు �
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు
పోలీస్ నియామకాల్లో కీలకమైన ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని కేయూ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్
రంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు