30,00,000 కొలువులకు ముప్పు ముంబై, జూన్ 16: ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ షాకివ్వబోతున్నది. పలు పరిశ్రమల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతంకావడంతో దేశీ ఐటీ కంపెనీలు 2022 సంవత్సరానికల్లా 30 లక్షల ఉద్యోగుల్న�
ముఖ్యమంత్రి వద్దకు చేరిన జోనల్ ఫైల్ సంతకం చేయగానే గెజిట్ విడుదల రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అమలు స్థానికులకే దక్కనున్న 95% ఉద్యోగాలు త్వరలో కొలువుల భర్తీకి సన్నాహాలు ఏ కొలువులకోసం ఏండ్ల తరబడి తండ్లాడిన
న్యూఢిల్లీ : ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఓ దీవిలో మీతో పాటు మీరు ప్రేమించే వారు గడపటం ఆపై ఏడాదికి భారీ మొత్తం వేతనంగా అందుకుంటే..ఆ ఆలోచనే ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎవరికైనా.. అయితే ఇప్పుడు ఇలాంటి అవ�
లక్నో : జాబ్ పేరుతో ఆశలు రేపి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడు నేరాన్ని కెమెరాలో రికార్డు చేయడంతో పాటు పోలీసులకు చెబితే క్లిప్ను వైరల్ చేస్తానని బా
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్ను సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం ఉండదు. ఉద్యోగం మానేసినప్పుడు లేదా ఉద్యోగి చనిపోయినప్పుడు మ�
పేద విద్యార్థులకు వరంగా గ్రంథాలయాలు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో కీలకపాత్ర సకల వసతులు కల్పిస్తూ.. ఉచిత శిక్షణ కడుపునింపుతున్న అన్నపూర్ణ క్యాంటిన్లు సద్వినియోగం చేసుకుంటున్న ఉద్యోగార్థులు మంచిర్యాల �