ఉద్యోగం రాలేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కథనం ప్రకారం..
హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఓ కిలాడి లేడి. ఎస్ఐ శివ శంకర్ కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసం ఉండే జీవన్ విజేందర్ 2022లో ఉద్యోగాన్�
పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర�
Heroine | నిరుద్యోగులకి జాబ్ దొరికింది అంటే ఆ ఆనందమే వేరు. ఇక హీరోయిన్ దగ్గర జాబ్ చేసే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయాల్సిందే. మరి ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు. మల్లేశం సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు
Farmers Demand | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి చేయూతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవీఎన్ భరత లక్ష్మి కోరారు.
Don't want job or money | తనకు ఉద్యోగం లేదా డబ్బు వద్దని పహల్గామ్ ఉగ్రవాదిలో మరణించిన శుభం ద్వివేది భార్య తెలిపింది. తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసింది.
కొవిడ్ సంక్షోభానంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘జాబ్ ఎట్ యువర్ హోమ్ టౌన్' పేరుతో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్న�
ఉద్యోగం అంటే ఏదైనా కంపెనీలో ఫుల్టైమ్ పని అనే చాలామంది భావన! కానీ, వర్క్కల్చర్ మారుతున్నది. ఈ జనరేషన్ ఆలోచనలు మారుతున్నాయి. అందుకే ఇప్పుడు గిగ్ ఎకానమీ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతున్నది. ‘గిగ�
Peddapalli | జిల్లాలోని నిరుద్యోగ యువకులకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు గాను ఏప్రిల్ 24న (గురువారం) రూమ్ నంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జ�
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటర్ వరకు చదువుక