తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నీళ్లు, నిరంతర కరెంట్, ఉద్యోగ నియామకాలు, మౌళిక సదుపాయాల కల్పనకు గతంలో కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రణాళికబద్ధంగా పరిపాలన చే�
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాటగిరీ -6 (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
సీఎం రేవంత్రెడ్డి ప్రజలు ఛీదరించుకునే స్థాయికి దిగజారారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏడాదిలోపు రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చే�
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరి�
కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు గ్రూప్-1 పీడకలగా మారింది. వామ్మో.. గ్రూప్ వన్నా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. తమ శాఖలోని పోస్టులను గ్రూప్-1లో కలపొద్దంటున్నారు. గ్రూప్-1లో కలిపితే ఆ పోస్టులు భర్తీకా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలపై అంతగా దృష్టి సారించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉద్�
అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వ
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్�
జీవితం మొదడి అడుగుతోనే ప్రారంభమవుతుందని, ఉద్యో గం చిన్నదా, పెద్దదా అనే అనుమానాలు వద్ద ని, కష్టపడితే విజయం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో �
ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్పీ-2008 అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల కోడ్ పేరుతో వారిని ఎంత కాలం క్షోభపెడతారని ప్రశ్నించింది.
ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్ల