బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..
షాబాద్ : ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 14న ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంన్ట్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్, అపో�
Mega Job Fair | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో (SKNR) ఈ నెల 31వ తేదీన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించుచున్నట్లు డా. జి.వెంకట్ రాజిరెడ్డి, డా. పి. తిరుపతి ఒక ప్రకటనలో
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �
మొయినాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల కళాశాల, పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా సమన్వయధి�
షాబాద్ : జిల్లాలోని వివిధ ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 29న ఆన్లైన్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ �
ఖమ్మం: ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం
కాచిగూడ, అక్టోబర్ 9: నిరుద్యోగ సమస్యను తరిమికొట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నగర జాయింట్ కమిషనర్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు కాచిగూడ ఇన్స్పెక�
భద్రాచలం: ఐటీడీఏ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ గిరిజన యువత కోసం అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈజాబ్మేళా నిర్వహిస్తున్నట్
చేవెళ్ల రూరల్ : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి హరీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో
ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు సెప్టెంబర్ 18న ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధ�
బేగంపేట్ :బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు పాల్గొని 700 మంది అభ్యర్ధులకు ప్లేస్మెంట్లు క�
కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవా�