బేగంపేట్ :బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు పాల్గొని 700 మంది అభ్యర్ధులకు ప్లేస్మెంట్లు క�
కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవా�
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కందుకూరు, ఆగస్టు 5 : నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాల కల్పనకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నజాబ్మేళను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ అధికారి ప్రభాకర్ కోరారు.గురువారం మండల పరిషత్ సమావ�
జాబ్మేళా| కరోనా సమయంలో చాలా మంది నిరుద్యోగులయ్యారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లి రె�