హైదరాబాద్ హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ జాబ్మేళాకు 37 నుంచి 57 ఏండ్ల వయసున్న సైనికులు, మాజీ సైనికులు అర్హులు అని పేర్కొన్నారు.
మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది.
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధ�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ నార్త్ జోన్ సిటీ పోలీస్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్లో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్
దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్న�
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూ ర్ కేబీ కాంప్లెక్స్ వికాసం పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల్లోనూ అవగాహన పెంచేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం తమిళనాడులోని నమకల్ జిల్లా కేంద్రంలో కేస
నిరుద్యోగుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ఉపాధి కల్పించి తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. ఓ వైపు సర్కార్ కొలువులను భర్తీ చేస్తూనే మరోవైపు యువతకు పెద్దఎత్తున ప్రైవేటు సంస్థల్లోనూ ఉద�
మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జి�