నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ నార్త్ జోన్ సిటీ పోలీస్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్లో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్
దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్న�
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూ ర్ కేబీ కాంప్లెక్స్ వికాసం పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల్లోనూ అవగాహన పెంచేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం తమిళనాడులోని నమకల్ జిల్లా కేంద్రంలో కేస
నిరుద్యోగుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ఉపాధి కల్పించి తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. ఓ వైపు సర్కార్ కొలువులను భర్తీ చేస్తూనే మరోవైపు యువతకు పెద్దఎత్తున ప్రైవేటు సంస్థల్లోనూ ఉద�
మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జి�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) లో ఆగస్టు 1వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. దక్కన్ బ్లాస్టర్స్ సహకారంతో MANUU క్యాంపస్లో 1వ తేదీన ఉదయం 11 గంటల ను�
Job Mela in Hyderabad | ప్రయివేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా..? ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? మెడికల్ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు.. ఈ నెల 27న హైదరాబాద్ నాంప�
పోచమ్మమైదాన్, జూన్ 18 : జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ము�
ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు సోమవారం ఆన్లైన్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు