‘రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తుందని కండ్లలో ఒత్తులు వేసుకొని చూశారు.. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగితే నిర్భందాలు చేస్తు�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ డిక్లరేషన్ పేరిట విద్యార్థి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత�
కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారన�
నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం ముట్టడికి పిలుపుని�
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలని, మెగా డీఎస్పీ వేయాలని, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు తదితర డిమాండ్లతో నిరుద్యోగులు చేపట్టిన ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం మోపింది.
TSPSC | నిరుద్యోగుల టీజీఎస్పీఎస్సీ ముట్టడి నేపథ్యంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు నాంపల్లి, మోజాంజాహీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యు�
TGSPSC | గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరస
TGSPSC | నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్డ
Balka Suman | రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల�
Balka Suman | తెలంగాణలోని నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోతది అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిరుద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వర�
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి ఉద్యోగార్థులు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సర్కారును గద్దె దించేదాకా పోరాబాట వీడమని నిరుద్యోగ యువత ప్రతినబూనింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండటంపై భగ్గుమంది.
మహబూబ్నగర్లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100 కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు డిమాండ్ చేశారు.