అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
Job calendar | పాలమూరు వర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగారు. గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్(Job calendar )ప్రకటించి వంద రోజుల్లోనే నెరవే రస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కా�
KTR | తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీ
Telangana Bandh | తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిప�
OU Students | నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఆర్ట్స్ కాలేజీ ముందు ధ�
డీఎస్సీని వాయిదా వేయడంతో మెగా డీఎస్సీని ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
KTR | తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసె
ఏటా జాబ్క్యాలెండర్తో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్నది. నిరుద్యోగభృతి ఇస్తమన్నది. గ్రూప్స్ పోస్టులు పెంచుతమన్నది.నిరుద్యోగుల జేఏసీ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయించింది. అన్నితీర్లా వాడుక�
కేంద్రంలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్లో పొంద�
శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యే హోదాలో అధ్యక్షా.. అంటూ ప్రసంగించాలన్నది ఎంతో మంది రాజకీయ నాయకుల కల. నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా హాజరై తమ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తుంటారు. ఆ అవకాశం పల
జైభీమ్ యూత్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల సమస�
KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్�