రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సమ్మర్ కోచింగ్ క్యాంప్లకు వేళయైంది. మే 1 నుంచి జూన్ 6వ తేదీ వరకు జంట నగరాలు సహా 33 జిల్లాల్లో శిక్షణాశిబిరాలు కొనసాగనున్నాయి.
గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను ఎగురేసుకుపోన్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
రాష్ట్ర బీజేపీలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా వంద మంది సిట్టింగ్ ఎంపీలకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్లు నిరాకరించే అవకాశం ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి.
వకీళ్లందరికీ ఆరోగ్యకార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. శనివారం చలో జలవిహార్ పేరిట న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జి.జితేందర్రెడ్డి మం�
బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్�
తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
రాకేష్ వర్రే కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�