నోస్టాల్జియా ఎప్పుడూ బాగుంటుంది. అప్పుడలా ఉండేది, అప్పట్లో ఇలా చేసేవాళ్లం అంటూ చెప్పుకొనే కబుర్లూ ఎంతో బాగుంటాయి. మరి ఫ్యాషన్కీ నోస్టాల్జియా గుర్తొచ్చిందేమో... పాతకాలం నాణేలతో నగలు రూపొందించి, మనతో అప్�
అక్షయ తృతీయ, ధన త్రయోదశి... ఇలా బంగారం కొనుక్కోవడానికి ఏవో సాకులు. ఐస్క్రీం కొనిస్తానంటే అల్లరి చేయకుండా చెప్పింది చేస్తా అనే చిన్నపిల్లల్లా, ఎన్నిసార్లు అడిగీ అలిగీ స్వర్ణాభరణాలు కొనిచ్చుకుంటారో సుందర
తరాలు మారినా మహిళలకు, ఆభరణాలకు ఉండే అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. నాగరికత ఎంత పెరిగినా సంస్కృతి, సంప్రదాయాల ఆభరణాలకే మొగ్గు చూపుతారు అతివలు. అందుకే ప్రాచీన సంప్రదాయ ఆభరణాలకు ఆధునికతను జోడిస్తూ కొత్త డిజై
సీతాకోకచిలుక ఓ అద్భుతం. కదలలేని పురుగు నుంచీ ఎగిరే చిలుకగా మారేదాకా సాగే దాని జీవిత కథ ఓ అపురూపం. పరివర్తన అన్నది ఎంత అందంగా ఉంటుందో చూపించాలంటే సీతాకోకచిలుక జీవిత చక్రం చూపిస్తే చాలు.
Renuka Ellamma temple | రేణుకా ఎల్లమ్మ ఆలయంలో(Renuka Ellamma temple) గుర్తు తెలియని దుండగులు(Thieves) చోరీకి పాల్పడ్డారు. గుడి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు(Jewelery) అపహరించుకుపోయారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోల�
పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు... బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు.
రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ప్రపంచంలోని టాప్-100 లగ్జరీ బ్రాండ్లలో భారత్కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ, వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు 19వ స్థానం దక్కింది. దేశీయ లగ్జరీ గూడ్స్ మేకర్లలో అగ్రస్థానంలో ఉన్నది.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఆకర్షణీయమైన ధరల తగ్గింపుతోపాటు బహుమతులు, బంగారం, వజ్రాలు, ప్లాటినం, ఆభరణాలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నద�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది.