అది గలెలియా ప్రాంతం. సుఖారను ఊరు. ఊరి వెలుపల ఒక బావి. గ్రామంలోని స్త్రీలు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్తుండేవారు. ఓసారి అదే ప్రాంతంలో తిరుగాడుతూ అలసిపోయిన ప్రభువు ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు
కాలం కటువుగా, నిర్దయగా ఉంటుందనిపిస్తుంది చాలాసార్లు! యేసు క్రీస్తు, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ లాంటి వారిని సమకాలీన చరిత్ర అవమానించడం ఎంతటి అన్యాయం? ఆ మహనీయులు చెప్పిన, చేసిన మహత్కార్యాలకు వారిని నెత్
ఏ పేరు వింటే భారతీయుల హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోతుందో.. ఎవరిని తలచుకుంటే భారత యువతలో అణువణువు సామ్రాజ్యవాదంపై కసితో రగిలిపోతుందో... అతనే విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్. దేశం కోసం, ప్రజల కోసం, దేశప్రజ�
ప్రతి మానవుడు తప్పనిసరిగా, అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అంశం దేవుడు. ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన సంగతి సైతం దేవుడే. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు.. ఎలా ఉంటాడు.. ఆయన గుణగుణాలు ఏమిటీ.. ఇలా ఎన్నో ఏళ్లుగా మనిషి అన్వే
ఇహలోకంలో తమ మనుగడను సుఖమయం చేసుకోవాలన్నదే చాలామంది జీవితాశయంగా ఉంటుంది. కానీ, కోరుకోకుండానే మనిషికి కష్టాలు ఎదురవుతుంటాయి. ఈ కష్టాలు మనిషి మనసు పరివర్తనకో, మనుగడ మార్పునకో దారితీస్తాయి.
అన్ని బంధాల నుంచి విడుదల కావడమే, మోక్షం. అందులోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఏన్నెన్ని కానుకలు �
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు (Easter Celebrations) కనుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు.
కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు భూమిపై మనిషిగా పుట్టి మనుషులందరి పాప విముక్తి కోసం సిలువపై మరణించిన రోజే గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం).
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్య�
ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్�
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత
మండల కేం ద్రంలోని ఎంబీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చిలో కేక్కట్ చే సి పండుగను ఘనంగా నిర్వహించ�
క్రిస్మస్.. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. సోమవారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా రెండు రోజుల ముందే పండుగ సందడి నెలకొన్నది. చర్చిల�
MLA Talasani | ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్(Christmas) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల స�