తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
క్రైస్తవుల ఆరాధ్యదైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెలేయ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా ఆదివారం జరుపుకొన్న వేళ ఆయన ఒక ప్రకట�
మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్లోని గూంటూర్పల్లి, చేగుర్తి, ఇరుకుల్ల, దుర్శేడ్, తీగులగుట్టపల్లి, నగునూర్, చెర్లభూత్కూర్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అల
Errabelli Dayakar rao | ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకొంటున్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు
Koppula Eshwar | క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా
కన్యాకుమారి: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. కన్యాకుమారిలో ప్రస్తుతం ఆ యాత్ర కొనసాగుతోంది. ఆ సమయంలో వివాదాస్పద తమిళ క్రైస్తవ పాస్టర్ జార్జ్ పొన్నయ్య.. కాంగ్రె�