హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శాంతియుత పాదయాత్ర జీడిమెట్లలోని గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై, జేబీఎస్ వరకు కొనసాగింది. నార్త్ సిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గ�
జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో కొంపల్లి నుంచి సుచిత్ర వైపునకు వచ్చే మార్గంలో ఫుట్పాత్పై ఉన్న చిరువ్యాపారాలను తొలగించడం ఉద్రిక్తతతకు దారితీసింది.
‘నగరం నడి బొడ్డున ప్రవహిస్తున్న ప్రధానమైన కూకట్పల్లి, బేగంపేట, జీడిమెట్ల నాలాల్లో కాలుష్య కారక రసాయనాలు నామమాత్రంగానే ఉన్నాయి. నీటిలో కరిగిన రసాయనాల వల్ల ప్రమాదం పెద్దగా లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మ
Bangladeshi Nationals | జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయుల ను అరెస్టు చేశారు.
Commercial Cylinders | ఓ వైపు గ్యాస్ కొరత.. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల ధర పెరుగడంతో ఈజీ మనీ కోసం ఆకతాయిలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా , కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం ఉదయం వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి, సుభాష్నగర్ డివిజన్, రాంరెడ్డినగర్ సమీపంలోని గంపలబస్తీ ఉన్న సల�
Hyderabad | హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
Hyderabad | అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.
Drugs | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి రోజు నగరం నలుమూలల ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్న�
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ యువతి ప్రియుడితో కలిసి దొంగతనాల బాట పట్టింది. పోలీసులకు చిక్కి ఓ సారి జైలుకు వెళ్లింది. బెయిల్పై వచ్చిన నెల రోజులకే తిరిగి మరో దొంగతనం చేసి కటకటాల పాలైంది.
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.