ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక... చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గత ఏడాది మేడిగడ్డ బర�
Nagurla Venkateshwarlu | అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రైతు అరికాంతపు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోషన్ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు డ�
Cattle Feed | అన్నదాత ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారిపోయింది. రైతు కష్టాలెలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపించే ఈ ఘటన జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
Jayashankar Bhupalapally | ప్రమాదవశాత్తు చెరువులో(Pond) పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధి మర్రిపల్లిలో చోటుచేసుకుం�
Dog attacks | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆరెపల్లిలో వీధి కుక్క వృద్ధుడిపై దాడి చేసి(Old man injured )గాయపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రంపిన వీరన్న ఇంటి ఎదుట కూర్చున్న సమయం�
Husband Suicide | భార్య పంపిన విడాకుల నోటీస్తో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని జిల్లాలోని చల్లగరిగే గ్రామంలో చోటుచేసుకుంది.
Bhupalapally | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి �
Wildlife meat | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని(Wildlife meat) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Jayashankar Bhupalapally | బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో(BRS party offi) చోరీ(Theft) జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడం, భూపాలపల్లి నియోజకవర్గంలో బీఅర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి చెందడం�
ACB | జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్న�