ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. విషయం తెలుసుకొన్న తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించిం�
సీఎం కేసీఆర్ | ప్రైవేట్ టీచర్లకు ప్రతి నెల ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకుగాను ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తవముతున్నాయి.
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని కాకతీయ 6 వ బొగ్గు గనిలో 2 వ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా బండ కూలి ఇద్దరు సింగరేణి కార్మికుల మృతి చెందిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం